India Corona: 5 వేల దిగువకు కొత్త కేసులు..!

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 3.03 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. 5 వేల దిగువన కొత్త కేసులు వెలుగుచూశాయని శనివారం కేంద్రం వెల్లడించింది.

Published : 24 Sep 2022 10:01 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 3.03 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. 5 వేల దిగువన కొత్త కేసులు వెలుగుచూశాయని శనివారం కేంద్రం వెల్లడించింది. మహమ్మారి వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు 44 వేలకు దిగొచ్చాయి.

కొత్త కేసులు: 4,912

పాజిటివిటీ రేటు: 1.62 శాతం

రికవరీలు: 5,719

రికవరీ రేటు: 98.71 శాతం

క్రియాశీల కేసులు: 44,436(0.10 శాతం)

మొత్తం కేసులు: 4.45 కోట్లు

మొత్తం మరణాలు: 5,28,487

టీకా డోసులు: 217.4 కోట్లు(నిన్న 14.76 లక్షల మంది టీకా తీసుకున్నారు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని