విశాఖ ఉక్కుపై ఏపీ సర్కార్కి చిత్తశుద్ధి ఎక్కడుంది?
విశాఖ ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని భాజపా ఆరోపించింది. 2017-19 మధ్య విశాఖ స్టీల్ప్లాంట్పై ఆరు ....
భాజపా నేత సత్యకుమార్ ప్రశ్న
తిరుపతి: విశాఖ ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని భాజపా ఆరోపించింది. 2017-19 మధ్య విశాఖ స్టీల్ప్లాంట్పై ఆరు సమావేశాలు జరిగితే.. రాష్ట్రం నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరుకాలేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. తిరుపతి నగరంలో కేంద్ర బడ్జెట్పై భాజపా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర భాజపా నేతలు కూడా ఉన్నారు.
ఇలాంటి బడ్జెట్ 25ఏళ్లలో నేను చూడలేదు..
ఈ సదస్సుకు భాజపా ఎంపీ సురేశ్ ప్రభు కూడా హాజరయ్యారు. పాతికేళ్లలో ఇలాంటి బడ్జెట్ చూడలేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలూ వ్యాక్సిన్ కోసం మనపై ఆధారపడ్డాయన్నారు. ఆర్థిక లావాదేవీలన్నీ ఇక్కడే ప్రారంభమై, ఇక్కడే కార్యరూపం దాల్చేలా బడ్జెట్ ఉందన్నారు. తెలుగు వాళ్లు విదేశాల్లో రాణిస్తున్నా ఏపీలో ఎందుకు రాణించడంలేదు? అలాంటి పరిస్థితులు మార్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని వ్యాఖ్యానించారు. అంకుర సంస్థలను ప్రోత్సహించేలా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయన్నారు. నిధుల కేటాయింపులో ఏపీపై వివక్ష అనేది అవాస్తవమని చెప్పారు. ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు గతంలో కంటే ఎక్కువ నిధులిచ్చినట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్