YSRCP: కొనసాగుతోన్న ఇన్‌ఛార్జిల మార్పు.. ఆరో జాబితా విడుదల

పార్లమెంట్‌, అసెంబ్లీ వైకాపా ఇన్‌ఛార్జిల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది.

Updated : 02 Feb 2024 20:33 IST

అమరావతి: పార్లమెంట్‌, అసెంబ్లీ వైకాపా ఇన్‌ఛార్జిల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు జాబితాలను విడుదల చేసిన ఆ పార్టీ.. శుక్రవారం రాత్రి నాలుగు పార్లమెంట్‌, 6 అసెంబ్లీ స్థానాలకు 10 పేర్లతో ఆరో జాబితాను ప్రకటించింది.

పార్లమెంట్‌ ఇన్‌ఛార్జిలు..

  • నర్సాపురం - అడ్వకేట్‌ గూడూరి ఉమాబాల
  • గుంటూరు - ఉమ్మారెడ్డి వెంకటరమణ
  • రాజమహేంద్రవరం - గూడూరి శ్రీనివాస్‌
  • చిత్తూరు (ఎస్సీ) - ఎన్‌.రెడ్డప్ప

అసెంబ్లీ ఇన్‌ఛార్జిలు..

  • మైలవరం - సర్నాల తిరుపతిరావు యాదవ్‌
  • మార్కాపురం - అన్నా రాంబాబు
  • గిద్దలూరు - కె.నాగార్జున రెడ్డి
  • నెల్లూరు సిటీ - ఎండీ ఖలీల్‌ (డిప్యూటీ మేయర్‌)
  • జీడీ నెల్లూరు - కె.నారాయణస్వామి
  • ఎమ్మిగనూరు - బుట్టా రేణుక
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని