YSRCP: ఇన్‌ఛార్జిల మార్పు.. వైకాపా ఏడో జాబితా విడుదల

వైకాపాలో ఇన్‌ఛార్జిల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది.

Updated : 16 Feb 2024 22:17 IST

అమరావతి: వైకాపాలో ఇన్‌ఛార్జిల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఇద్దరి పేర్లతో ఆ పార్టీ ఏడో జాబితాను విడుదల చేసింది. పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ను తప్పించి ఆ బాధ్యతలను యడం బాలాజీకి అప్పగించారు.  కందుకూరు ఇన్‌ఛార్జిగా ఉన్న మహీధర్‌రెడ్డిని తొలగించి.. కటారి అరవిందా యాదవ్‌ను సమన్వయకర్తగా పార్టీ అధిష్ఠానం నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని