Delhi vs UP: రాణించిన దీప్తి శర్మ.. దిల్లీ టార్గెట్‌ 139

WPL 2024 దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ మోస్తరు పరుగులు చేసింది. 

Updated : 08 Mar 2024 21:32 IST

దిల్లీ: WPL 2024 దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ మోస్తరు పరుగులు చేసింది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగి 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. దీప్తి శర్మ (59), ఎలీసా హీలే (29) రాణించారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ఆడలేదు. గ్రేస్‌ హారిస్‌ (14) మినహా ఎవరూ రెండంకెల పరుగులు చేయలేదు. యూపీ బౌలర్లలో టిటాస్ సధు, రాధా యాదవ్ చెరో 2, షికా పాండే, అరుంధతి రెడ్డి, జెస్ జొనాసెన్, ఎలిస్‌ కాప్సీ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని