మత్స్య విశ్వవిద్యాలయంలో 26 నుంచి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌

ఏపీలోని మత్స్య విశ్వవిద్యాలయంలో 2022-23 సంవత్సరానికి ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్సెస్‌’లో ప్రవేశాలకు ఈనెల 26 నుంచి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి శుక్రవారం ఒక

Published : 24 Sep 2022 05:44 IST

ఈనాడు, అమరావతి: ఏపీలోని మత్స్య విశ్వవిద్యాలయంలో 2022-23 సంవత్సరానికి ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్సెస్‌’లో ప్రవేశాలకు ఈనెల 26 నుంచి ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బైపీసీలో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఏపీఈఏపీసీఈటీ-2022లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకు పొందిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఇతర సమాచారం కోసం  www.fisheries.ap.gov.in, www.aptonline.in లో చూడాలని విద్యార్థులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని