Telangana News: మిల్లర్ల ధరలు మింగుడుపడక ఆందోళనలకు దిగుతున్న రైతులు

మిల్లర్లు సిండికేట్‌గా మారి కొర్రీలు పెడుతూ మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. నల్గొండ జిల్లాలో రైస్ మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లతో బారులు తీరిన రైతులకు మిల్లర్ల ధరలు మింగుడుపడక ఆందోళనలకు దిగుతున్నారు.

Published : 17 Apr 2022 09:47 IST

మిల్లర్లు సిండికేట్‌గా మారి కొర్రీలు పెడుతూ మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. నల్గొండ జిల్లాలో రైస్ మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లతో బారులు తీరిన రైతులకు మిల్లర్ల ధరలు మింగుడుపడక ఆందోళనలకు దిగుతున్నారు.

Tags :

మరిన్ని