Komatireddy: కాంగ్రెస్‌ను విమర్శించడం భారాస నేతలు మానుకోవాలి: మంత్రి కోమటిరెడ్డి

కాంగ్రెస్‌ను (Congress) విమర్శించడం భారాస నేతలు మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) అన్నారు.

Updated : 26 Apr 2024 14:15 IST

కాంగ్రెస్‌ను (Congress) విమర్శించడం భారాస నేతలు మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) అన్నారు. మెదక్‌లో భారాస కనీసం డిపాజిట్‌ దక్కించుకోవాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ బయటకు రాలేదని విమర్శించారు. సచివాలయానికి సీఎం రేవంత్‌ వచ్చిన దాంట్లో 10 శాతం కూడా కేసీఆర్‌ రాలేదన్నారు.

Tags :

మరిన్ని