Tamil Nadu: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మపురి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. తోప్పూర్ ఘాట్ వద్ద 4 వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. వంతెన ఎక్కుతున్న సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ముందున్న వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో రెండు ట్రక్కులు ఒక కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Updated : 25 Jan 2024 16:33 IST

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మపురి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. తోప్పూర్ ఘాట్ వద్ద 4 వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. వంతెన ఎక్కుతున్న సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ముందున్న వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో రెండు ట్రక్కులు ఒక కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Tags :

మరిన్ని