Viral Video: పెట్రోల్ పోసి కారుకు నిప్పు పెట్టిన మహిళ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పుర్లో బురఖా ధరించిన ఓ మహిళ.. పెట్రోల్ పోసి కారుకు నిప్పు పెట్టింది. పక్కన పిల్లలు ఆడుతుండటం వల్ల వారు చూస్తారని భయపడిన మహిళ కారు టైరుకు నిప్పుపెట్టి అక్కడ నుంచి పరారయ్యింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కారు యజమాని అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళ కోసం గాలిస్తున్నారు.
Published : 12 Jun 2022 14:53 IST
Tags :