Khammam: డ్రోన్తో గరుత్మంతుడు విగ్రహానికి అభిషేకాలు
ఖమ్మం జిల్లాలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా గరుత్మంతుడు విగ్రహానికి డ్రోన్ సాయంతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Published : 15 May 2022 21:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన