Crime: అపహరించి.. హతమార్చి..!
నరసరావుపేటలోని ఓ నగల దుకాణంలో పనిచేసే రామాంజనేయులు అనే వ్యక్తిని హత్య చేయడం కలకలం రేపుతోంది. నిన్న మధ్యాహ్నం నగల దుకాణంలోకి వచ్చిన కొందరు వ్యక్తులు రామాంజినేయులును కొట్టి బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారు. అయితే అపహరణకు గురైన రామాంజినేయులును రాత్రి హత్య చేశారు. మృతదేహాన్ని ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద జాతీయ రహదారి వంతెన కింద గోతం సంచిలో కట్టి పడేశారు.
Published : 23 Apr 2022 16:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!