Andhra news: ఎండల నుంచి రక్షణకే అలా చేశాం..
భానుడు భగభగల నుంచి భగవంతుడ్ని రక్షించేందుకు బిహార్ లో ఏకంగా ఓ ఆలయానికే ఏసీలు అమర్చారు. గయలోని ఇస్కాన్ దేవాలయంలో ఈ ఘటన జరగగా ప్రస్తుతం ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆలయంలోని రాధాకృష్ణులు, జగన్నాథుడి విగ్రహాలకు సమీపంలో ఏసీలు అమర్చినట్లు దేవాలయ అధ్యక్షుడు జగదీష్ శ్యామ్ దాస్ తెలిపారు. ఎండ వేడిమి నుంచి దేవుళ్లను రక్షించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
Published : 26 Apr 2022 10:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
-
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
-
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు