Amit Shah: చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారికి అమిత్‌ షా ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 12 Mar 2024 19:11 IST

చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారికి అమిత్‌ షా ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

మరిన్ని