CM Revanth: భారత్‌ను రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చడం భాజపా లక్ష్యం: సీఎం రేవంత్‌

భారత్‌ను రిజర్వేషన్ల రహితంగా చేయాలని భాజపా కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

Published : 28 Apr 2024 10:32 IST

భారత్‌ను రిజర్వేషన్ల రహితంగా చేయాలని భాజపా కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 400ఎంపీ సీట్లు గెలిచి రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేయాలనుకుంటోందని ఆరోపించారు. భాజపా కుట్రలపై కేసీఆర్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్  చేశారు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ గెలుస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలతో భాజపా, భారాస మధ్య బంధం మరోసారి బయటపడిందని విమర్శించారు.

Tags :

మరిన్ని