AP News: పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోని సీఎస్‌

ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది.

Published : 28 Apr 2024 09:21 IST

ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అధికార యంత్రాంగమంతా ఎన్నికల సంఘం ఆధీనంలోకి వెళ్లిపోతుంది. సీఎస్ సహా ఎవరైనా ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో అందుకు భిన్నంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. పింఛన్ల పంపిణీల వ్యవహారమే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మారింది.  

Tags :

మరిన్ని