India: యాపిల్ చూపు భారత్ వైపు?
కరోనా కట్టడికి చైనా అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానం...ఆ దేశంలో పారిశ్రామికవేత్తలకు శాపంగా మారింది. ఇదే ఇప్పుడు భారత్ కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. చైనాలో కఠిన లాక్ డౌన్ ల కారణంగా ప్రముఖ సంస్థ యాపిల్ తయారీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలకు మార్చాలనుకుంటున్నట్లు యాపిల్ కంపెనీ తమ కాంట్రాక్టు తయారీదారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్, వియత్నాంపై యాపిల్ దృష్టి సారించినట్లు సమాచారం.
Published : 22 May 2022 21:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?