Andhra News: చిత్రావతి జలాశయానికి జలకళ
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిత్రావతి జలాశయానికి పది టీఎంసీల వరద నీరు చేరింది. చిత్రావతి నదికి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో జల వనరుల శాఖ అధికారులు.. జలాశయం 7 గేట్లను తెరిచారు. 22వేల క్యూసెక్కుల నీటిని బయటకు పంపుతున్నారు. జలాశయం నుంచి బయటకు వెళ్తున్న నీటి ప్రవాహాన్ని తిలకించేందుకు స్థానికులు తరలివస్తున్నారు.
Updated : 21 Feb 2024 14:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!