TTD: అన్నప్రసాదంపై భక్తుల ఆరోపణల్లో నిజం ఉంటే సరిదిద్దుకుంటాం: తితిదే ఛైర్మన్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెంగమాంబ అన్న వితరణ శాలలో అన్నప్రసాదం బాగాలేదని సోమవారం రాత్రి భక్తులు ఆందోళన చేశారు. ఈ ఘటనపై తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy) స్పందించారు. అత్యున్నతమైన ప్రమాణాలతో తితిదే అన్నప్రసాద కేంద్రం నడుస్తోందన్నారు. అన్నప్రసాద కేంద్రంపై భక్తులు చేసిన ఆరోపణలలో నిజం ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పారు. దురుద్దేశంతో అన్నప్రసాద కేంద్రంపై ఆరోపణలు చేయొద్దని కోరారు.
Published : 05 Dec 2023 16:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM