Somu Virraju: అమలాపురంలో అల్లర్లకు ప్రభుత్వ అనాలోచిత వైఖరే కారణం: సోము వీర్రాజు
అమలాపురంలో అల్లర్లకు ప్రభుత్వ అనాలోచిత వైఖరే కారణమని.. ముఖ్యమంత్రి జగన్ చర్యలకు తాము భయపడబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కోనసీమ జిల్లా మహిళా మోర్చ అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి తల్లి మృతి చెందడంతో ఆమెను పరామర్శించడానికి సోము వీర్రాజు వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్లు సమావేశంలో ఆయన మాట్లాడారు.
Published : 08 Jun 2022 16:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
-
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
-
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు