Eatala Rajender: స్థానిక ప్రజాప్రతినిధులను కేసీఆర్ అవమానిస్తున్నారు: ఈటల
భారాస ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులను గడ్డిపోచాలా తీసేపారేస్తోందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. జగిత్యాల మాజీ పురపాలక చైర్ పర్సన్ శ్రావణి, కరీంనగర్జిల్లా పరిషత్ ఛైర్మన్లు కన్నీరు పెట్టిన ఉదంతాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలని అన్నారు. భారాసకు రాజీనామా చేసిన జగిత్యాల మాజీ పురపాలక ఛైర్ పర్సన్ భోగ శ్రావణితో భేటీ అయ్యారు. శ్రావణి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో రాజేందర్ ఆమెను కలసి సంఘీభావం ప్రకటించారు.
Published : 24 Feb 2023 19:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్