Vizag: కంటైనర్ డ్రగ్స్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది: విశాఖ సీపీ
విశాఖ పోర్టులో డ్రగ్స్ కేసును పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని.. నగర కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. ఆ ప్రైవేట్ కంటైనర్ టర్మినల్ తమ పరిధిలోకి రాదని.. సీబీఐ అధికారులు సహాయం కోరినందుకే డాగ్ స్క్వాడ్ను పంపామన్నారు. పోలీసుల వల్లే సీబీఐ సోదాలకు ఆటంకం కలిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని సీపీ చెప్పుకొచ్చారు.
Updated : 22 Mar 2024 16:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM