Vizag: కంటైనర్‌ డ్రగ్స్‌ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది: విశాఖ సీపీ

విశాఖ పోర్టులో డ్రగ్స్ కేసును పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని.. నగర కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. ఆ ప్రైవేట్ కంటైనర్ టర్మినల్ తమ పరిధిలోకి రాదని.. సీబీఐ అధికారులు సహాయం కోరినందుకే డాగ్ స్క్వాడ్‌ను పంపామన్నారు. పోలీసుల వల్లే సీబీఐ సోదాలకు ఆటంకం కలిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని సీపీ చెప్పుకొచ్చారు.

Updated : 22 Mar 2024 16:35 IST

విశాఖ పోర్టులో డ్రగ్స్ కేసును పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని.. నగర కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. ఆ ప్రైవేట్ కంటైనర్ టర్మినల్ తమ పరిధిలోకి రాదని.. సీబీఐ అధికారులు సహాయం కోరినందుకే డాగ్ స్క్వాడ్‌ను పంపామన్నారు. పోలీసుల వల్లే సీబీఐ సోదాలకు ఆటంకం కలిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని సీపీ చెప్పుకొచ్చారు.

Tags :

మరిన్ని