Nadendla: తెదేపా - జనసేన పొత్తు విచ్ఛిన్నానికి చేసిన కుట్ర బెడిసికొట్టింది: నాదెండ్ల మనోహర్

భాజపా అధిష్ఠానం పిలుపు మేరకే చంద్రబాబు దిల్లీ వెళ్తున్నారని.. అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దిల్లీ పెద్దల్ని కలిశాక పొత్తులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ రాత్రికి దిల్లీ చేరుకుంటారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పొత్తులపై రేపటికల్లా పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నామన్నారు.

Published : 07 Mar 2024 15:56 IST

భాజపా అధిష్ఠానం పిలుపు మేరకే చంద్రబాబు దిల్లీ వెళ్తున్నారని.. అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దిల్లీ పెద్దల్ని కలిశాక పొత్తులు, ఇతర అంశాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ రాత్రికి దిల్లీ చేరుకుంటారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పొత్తులపై రేపటికల్లా పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నామన్నారు.

Tags :

మరిన్ని