AP News:డ్వాక్రా వనితల వెన్నువిరిచిన జగన్‌.. రూ.5 లక్షల రాయితీ కుదింపు

సున్నా వడ్డీ రుణాలిస్తాం అంటూ ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలను నమ్మించిన సీఎం జగన్‌ అధికార పీఠం ఎక్కాక ఆ హామీని చుట్టచుట్టి అటకెక్కించారు. గత ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీకి ఉన్న పరిమితిని కుదించి డ్వాక్రా వనితల వెన్నువిరిచారు.

Published : 19 Apr 2024 13:10 IST

‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్‌.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. పథకాన్ని అమలు చేసినట్టు నటించి దాని వెనుక అలవిమాలిన కుయుక్తులు పన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైన సున్నావడ్డీ రాయితీ పరిమితిని మరింత పెంచాల్సింది పోయి  కుదించారు.

Tags :

మరిన్ని