CM KCR: వారినే బంగాళాఖాతంలో కలిపేద్దాం: సీఎం కేసీఆర్‌

ధరణిని బంగాళాఖాతంలో వేయాలన్న కాంగ్రెస్‌నే.. బంగాళాఖాతంలో కలిపేయాలని సీఎం కేసీఆర్  పిలుపునిచ్చారు. ధరణి వ్యవస్థ లేకపోతే మళ్లీ పాతరోజులు వచ్చి లంచగొండి వ్యవస్థ పెచ్చుమీరుద్దని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి తొలుత భారాస జిల్లా పార్టీ కార్యాలయం, తర్వాత సమీకృత కలెక్టర్  కార్యాలయాన్ని ప్రారంభించారు.

Updated : 04 Jun 2023 21:28 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు