CM KCR: వారినే బంగాళాఖాతంలో కలిపేద్దాం: సీఎం కేసీఆర్
ధరణిని బంగాళాఖాతంలో వేయాలన్న కాంగ్రెస్నే.. బంగాళాఖాతంలో కలిపేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ధరణి వ్యవస్థ లేకపోతే మళ్లీ పాతరోజులు వచ్చి లంచగొండి వ్యవస్థ పెచ్చుమీరుద్దని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి తొలుత భారాస జిల్లా పార్టీ కార్యాలయం, తర్వాత సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
Updated : 04 Jun 2023 21:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్