TDP-Janasena-BJP: పొలంలో పార్టీల గుర్తులు.. కూటమికి వినూత్నంగా రైతుల మద్దతు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించాలని గుంటూరు జిల్లా రైతులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 10 May 2024 12:36 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించాలని గుంటూరు జిల్లా రైతులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో కౌలు రైతులు... తెదేపా-జనసేన-భాజపా కూటమి గుర్తులను పంటపొలాల్లో చిత్రించారు. గోంగూర నారుమడితో సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తులను రూపొందించారు. ప్రతి చేతికీ పని-ప్రతి చేనుకు నీరు అనే కూటమి నినాదాన్ని కూడా అందులో పొందుపర్చారు. 

Tags :

మరిన్ని