Congress: కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం నామినేషన్ ఉపసంహరించుకుంటున్నా: పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట: కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పటేల్ రమేష్ రెడ్డి.. పార్టీ శ్రేయస్సు కోసం ఉపసంహరించుకునేందుకు తాను నిర్ణయించుకున్నట్టు చెప్పారు. నామినేషన్ ఉపసంహరణకు బయలుదేరిన రమేష్ రెడ్డిని కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ప్రత్యేక బలగాల సహకారంతో ఆర్డీవో కార్యాలయానికి ఆయన బయలుదేరి వెళ్లారు.
Updated : 15 Nov 2023 16:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM