Congress: ఎన్నికల వ్యూహాలకు కాంగ్రెస్ కసరత్తు..!
వచ్చే సార్వత్రిక ఎన్నికల వ్యూహరచనే లక్ష్యంగా రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కాంగ్రెస్ చింతన్ శిబిర్ ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు జరగనుంది. ఈ సదస్సులో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రణాళిక సహా బ్లాక్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, రాజకీయ పొత్తులపైనా చర్చించనున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనా ఈ సమావేశం దృష్టి సారించుంది.
Updated : 24 Dec 2022 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన