Andhra News: రెండేళ్లుగా సాగుతున్న వంతెన నిర్మాణం!

అది జిల్లాలోని రెండు పట్టణాలను కలిపే ప్రధాన రహదారి. నిత్యం వేలమంది ప్రయాణిస్తుంటారు. రెండున్నరేళ్ల క్రితం ఆ రోడ్డుపై ఉన్న వంతెన కూలిపోయింది. ఆరు నెలల తర్వాత కొత్త వంతెనకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లైనా వంతెన పూర్తవ్వక.. తాత్కాలిక రహదారిపైనే ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. 

Published : 30 Jun 2022 15:44 IST

అది జిల్లాలోని రెండు పట్టణాలను కలిపే ప్రధాన రహదారి. నిత్యం వేలమంది ప్రయాణిస్తుంటారు. రెండున్నరేళ్ల క్రితం ఆ రోడ్డుపై ఉన్న వంతెన కూలిపోయింది. ఆరు నెలల తర్వాత కొత్త వంతెనకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లైనా వంతెన పూర్తవ్వక.. తాత్కాలిక రహదారిపైనే ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. 

Tags :

మరిన్ని