Andhra News: రెండేళ్లుగా సాగుతున్న వంతెన నిర్మాణం!
అది జిల్లాలోని రెండు పట్టణాలను కలిపే ప్రధాన రహదారి. నిత్యం వేలమంది ప్రయాణిస్తుంటారు. రెండున్నరేళ్ల క్రితం ఆ రోడ్డుపై ఉన్న వంతెన కూలిపోయింది. ఆరు నెలల తర్వాత కొత్త వంతెనకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లైనా వంతెన పూర్తవ్వక.. తాత్కాలిక రహదారిపైనే ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు.
Published : 30 Jun 2022 15:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్