Andhra News: మోదీ ఆదేశాలతో కేటీఆర్ మాట మార్చారేమో..: సీపీఐ నారాయణ
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీపై చేసిన వ్యాఖ్యలను రాత్రికిరాత్రే మార్చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ ఆదేశాలతో కేటీఆర్ మాట మార్చేశారేమో అని ఆరోపించారు.
Published : 01 May 2022 13:52 IST
Tags :