PM Modi: అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదు: ప్రధాని మోదీ
దేశంలో బలమైన ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందున ఉగ్రవాదులను వారి భూభాగంలోనే సైనికులు అంతమొందిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గతంలో బలహీన ప్రభుత్వాల కారణంగా శత్రువులు లాభపడటమే కాకుండా ఉగ్రవాదం పెరిగినట్లు తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడినవారు జైలుకు వెళ్లక తప్పదని ఇది మోదీకీ గ్యారంటీ అని అన్నారు.
Published : 12 Apr 2024 09:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి