PM Modi: అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదు: ప్రధాని మోదీ

దేశంలో బలమైన ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందున ఉగ్రవాదులను వారి భూభాగంలోనే సైనికులు అంతమొందిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గతంలో బలహీన ప్రభుత్వాల కారణంగా శత్రువులు లాభపడటమే కాకుండా ఉగ్రవాదం పెరిగినట్లు తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడినవారు జైలుకు వెళ్లక తప్పదని ఇది మోదీకీ గ్యారంటీ అని అన్నారు.

Published : 12 Apr 2024 09:42 IST

దేశంలో బలమైన ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందున ఉగ్రవాదులను వారి భూభాగంలోనే సైనికులు అంతమొందిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గతంలో బలహీన ప్రభుత్వాల కారణంగా శత్రువులు లాభపడటమే కాకుండా ఉగ్రవాదం పెరిగినట్లు తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడినవారు జైలుకు వెళ్లక తప్పదని ఇది మోదీకీ గ్యారంటీ అని అన్నారు.

Tags :

మరిన్ని