Andhra news: సబ్స్టేషన్లో విద్యుదాఘాతం.. చెలరేగిన మంటలు
గుంటూరు జిల్లా తాడికొండ అడ్డురోడ్డులోని 220 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్లో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగాయి. నిప్పురవ్వలు చెలరేగి ఎండిన గడ్డిమొక్కలపై పడటంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Published : 08 May 2022 20:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?