Andhra news: సబ్‌స్టేషన్‌లో విద్యుదాఘాతం.. చెలరేగిన మంటలు

గుంటూరు జిల్లా తాడికొండ అడ్డురోడ్డులోని 220 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగాయి. నిప్పురవ్వలు చెలరేగి ఎండిన గడ్డిమొక్కలపై పడటంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Published : 08 May 2022 20:50 IST

Andhra news: సబ్‌స్టేషన్‌లో విద్యుదాఘాతం.. చెలరేగిన మంటలు

గుంటూరు జిల్లా తాడికొండ అడ్డురోడ్డులోని 220 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగాయి. నిప్పురవ్వలు చెలరేగి ఎండిన గడ్డిమొక్కలపై పడటంతో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Tags :

మరిన్ని