G20 Summit: బొగ్గుతో దేశాధినేతల చిత్రాలు

ప్రతిష్టాత్మక జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చేందుకు దిల్లీ సిద్ధమైంది. తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కళాకారుడు బొగ్గుతో ప్రత్యేకమైన పెయింటింగ్‌ను రూపొందించారు. యూపీ అమ్రోహా జిల్లాకు చెందిన కళాకారుడు జుహెబ్ ఖాన్ ఈ వినూత్న కళారూపాన్ని ఆవిష్కరించారు. జీ20 సదస్సులో పాల్గొనే దేశాధినేతలకు ప్రధాని మోదీ స్వాగతం పలుకుతున్నట్లు అందులో చిత్రీకరించారు. దేశంలో జరిగే అన్ని ప్రత్యేక కార్యక్రమాలప్పడు బొగ్గుతో చిత్రీకరించడం తనకు అలవాటని జుహెబ్ అన్నారు.

Published : 08 Sep 2023 16:24 IST

ప్రతిష్టాత్మక జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చేందుకు దిల్లీ సిద్ధమైంది. తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కళాకారుడు బొగ్గుతో ప్రత్యేకమైన పెయింటింగ్‌ను రూపొందించారు. యూపీ అమ్రోహా జిల్లాకు చెందిన కళాకారుడు జుహెబ్ ఖాన్ ఈ వినూత్న కళారూపాన్ని ఆవిష్కరించారు. జీ20 సదస్సులో పాల్గొనే దేశాధినేతలకు ప్రధాని మోదీ స్వాగతం పలుకుతున్నట్లు అందులో చిత్రీకరించారు. దేశంలో జరిగే అన్ని ప్రత్యేక కార్యక్రమాలప్పడు బొగ్గుతో చిత్రీకరించడం తనకు అలవాటని జుహెబ్ అన్నారు.

Tags :

మరిన్ని