G20 Summit: బొగ్గుతో దేశాధినేతల చిత్రాలు
ప్రతిష్టాత్మక జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చేందుకు దిల్లీ సిద్ధమైంది. తరుణంలో ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ కళాకారుడు బొగ్గుతో ప్రత్యేకమైన పెయింటింగ్ను రూపొందించారు. యూపీ అమ్రోహా జిల్లాకు చెందిన కళాకారుడు జుహెబ్ ఖాన్ ఈ వినూత్న కళారూపాన్ని ఆవిష్కరించారు. జీ20 సదస్సులో పాల్గొనే దేశాధినేతలకు ప్రధాని మోదీ స్వాగతం పలుకుతున్నట్లు అందులో చిత్రీకరించారు. దేశంలో జరిగే అన్ని ప్రత్యేక కార్యక్రమాలప్పడు బొగ్గుతో చిత్రీకరించడం తనకు అలవాటని జుహెబ్ అన్నారు.
Published : 08 Sep 2023 16:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..