మే 13న కాంగ్రెస్‌కు ఓటు వేసి భాజపాకు గుణపాఠం చెప్పాలి: కడియం శ్రీహరి

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలిస్తే దేశం పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదముందని.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.

Published : 27 Apr 2024 15:23 IST

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలిస్తే దేశం పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదముందని.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. కాబట్టి ప్రజలంతా ఓటేసే ముందు ఒకసారి ఆలోచించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్న కడియం.. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి భాజపా రాజకీయం చేస్తుందని వ్యాఖ్యానించారు. మే 13న కాంగ్రెస్‌కు ఓటు వేసి భాజపాకు గుణపాఠం చెప్పాలన్నారు.

Tags :

మరిన్ని