G20 Summit: జీవఇంధన కూటమి ఏర్పాటుకు పచ్చజెండా

భారత్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా జరిగింది. తొలిరోజు కీలక అంశాలపై చర్చ జరిగింది. వాతావరణ కూటమి సహా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అత్యవసరంగా పరిష్కరించాల్సి ఉందని జీ-20దేశాల నేతలు పిలుపునిచ్చారు. 

Published : 10 Sep 2023 10:45 IST

భారత్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా జరిగింది. తొలిరోజు కీలక అంశాలపై చర్చ జరిగింది. వాతావరణ కూటమి సహా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అత్యవసరంగా పరిష్కరించాల్సి ఉందని జీ-20దేశాల నేతలు పిలుపునిచ్చారు. 

Tags :

మరిన్ని