Dussehra: హైదరాబాద్‌లో ప్రయాణికులతో రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

దసరా పండక్కి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే వారితో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. 

Published : 02 Oct 2022 09:37 IST

దసరా పండక్కి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే వారితో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. 

Tags :

మరిన్ని