Andhra news: ఉండవల్లిలో పోలీసులు-తెదేపా శ్రేణుల మధ్య తోపులాట

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉండవల్లి కరకట్ట సమీపంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చేసి నేటికి మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిరసన తెలిపేందుకు తెదేపా శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

Published : 25 Jun 2022 18:37 IST

Andhra news: ఉండవల్లిలో పోలీసులు-తెదేపా శ్రేణుల మధ్య తోపులాట

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉండవల్లి కరకట్ట సమీపంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చేసి నేటికి మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిరసన తెలిపేందుకు తెదేపా శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

Tags :

మరిన్ని