AP News: హైకోర్టు సాక్షిగా జగన్ సర్కారు అబద్ధాలు.. ధర్మాసనం విస్మయం
కోర్టు భవనాల మౌలిక సదుపాయాల కోసం తమ వాటాగా రూ.30 కోట్లు జమ చేసేశామని ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు సాక్షిగా చెప్పిన మాట అసత్యమని తేలడంతో ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మొదటి విడత వాటాగా విడుదల చేసిన రూ. 45 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.30 కోట్లు మొత్తం రూ.75 కోట్లను వచ్చే బుధవారంలోపు తమ నియంత్రణలో ఉండే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలని తేల్చిచెప్పింది. విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
Published : 07 Mar 2024 10:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి