రెండేళ్ల క్రితం ప్రేమపెళ్లి- అంతలోనే ఇద్దరు మరణం
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లు గడిచాయి. ఈ క్రమంలో గొడవలు చోటుచేసుకున్నాయి. ఇంతలోనే యువతి అనుమానస్పద స్థితిలో.. అపస్మారకంగా కన్పించింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పటివరకూ ఆమెతోనే ఉన్న భర్త.. అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసుకోవడంతో.. నిజానిజాలను తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సంచలనం రేపుతున్న భార్య-భర్త అనుమాస్పద మృతిపై మిస్టరీ కొనసాగుతోంది
Published : 13 Jan 2024 23:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం