రెండేళ్ల క్రితం ప్రేమపెళ్లి- అంతలోనే ఇద్దరు మరణం

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లు గడిచాయి. ఈ క్రమంలో గొడవలు చోటుచేసుకున్నాయి. ఇంతలోనే యువతి అనుమానస్పద స్థితిలో.. అపస్మారకంగా కన్పించింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పటివరకూ ఆమెతోనే ఉన్న భర్త.. అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసుకోవడంతో.. నిజానిజాలను తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సంచలనం రేపుతున్న భార్య-భర్త అనుమాస్పద మృతిపై మిస్టరీ కొనసాగుతోంది

Published : 13 Jan 2024 23:09 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లు గడిచాయి. ఈ క్రమంలో గొడవలు చోటుచేసుకున్నాయి. ఇంతలోనే యువతి అనుమానస్పద స్థితిలో.. అపస్మారకంగా కన్పించింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పటివరకూ ఆమెతోనే ఉన్న భర్త.. అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసుకోవడంతో.. నిజానిజాలను తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సంచలనం రేపుతున్న భార్య-భర్త అనుమాస్పద మృతిపై మిస్టరీ కొనసాగుతోంది

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు