Eknath Shinde: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే

తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) దర్శించుకున్నారు. తితిదే ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా.. అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 10 Nov 2023 11:14 IST

తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) దర్శించుకున్నారు. తితిదే ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా.. అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని