Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. కుట్రలో భాజపా కీలక నేత బీఎల్ సంతోష్..?
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు జరిగిన కుట్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. కుట్రలో భాజపా కీలక నేత బీఎల్ సంతోష్కు సంబంధం ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. కేసు దర్యాప్తుకు సంబంధించి పురోగతిపై సిట్.. హైకోర్టుకు నివేదిక సమర్పించింది. దిల్లీలో బీఎల్ సంతోష్ ఇంట్లోనే కుట్రకు సంబంధించిన కీలక సమావేశం జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించింది.
Published : 01 Dec 2022 09:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్