Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. కుట్రలో భాజపా కీలక నేత బీఎల్‌ సంతోష్‌..?

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు జరిగిన కుట్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. కుట్రలో భాజపా కీలక నేత బీఎల్‌ సంతోష్‌కు సంబంధం ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. కేసు దర్యాప్తుకు సంబంధించి పురోగతిపై సిట్.. హైకోర్టుకు నివేదిక సమర్పించింది. దిల్లీలో బీఎల్‌ సంతోష్ ఇంట్లోనే కుట్రకు సంబంధించిన కీలక సమావేశం జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించింది.

Published : 01 Dec 2022 09:27 IST

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు జరిగిన కుట్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. కుట్రలో భాజపా కీలక నేత బీఎల్‌ సంతోష్‌కు సంబంధం ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. కేసు దర్యాప్తుకు సంబంధించి పురోగతిపై సిట్.. హైకోర్టుకు నివేదిక సమర్పించింది. దిల్లీలో బీఎల్‌ సంతోష్ ఇంట్లోనే కుట్రకు సంబంధించిన కీలక సమావేశం జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించింది.

Tags :

మరిన్ని