Andhra News : అనంతపురంలోని బళ్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్డులో అడ్డదిడ్డంగా మలుపులు
రోడ్డు నిర్మాణ పనులన్నాక ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతాయన్నది అందరికీ తెలిసిన విషయం. సంబంధిత శాఖ ఆమోదించిన ప్రణాళికనే.. గుత్తేదారు అమలు చేస్తుంటారు. అనంతపురంలోని బళ్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్డు వరకు చేపట్టిన విస్తరణ పనులు మాత్రం.. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. అనుచరుల భవనాలు తొలగిపోకుండా.. దారిని అష్టవంకరలు తిప్పారు. అయినవారికి నష్టం జరగకుండా రోడ్డు వెడల్పు తగ్గించి.. దాన్ని సరిచేయడానికి అవతలివైపు వెడల్పు పెంచారు. ఈ పనుల్లో నిబంధనలు గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.
Published : 17 Nov 2022 09:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన