Ukraine Crisis: ఉక్రెయిన్ లో సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్ కు చెందిన కీలక స్థావరాలే లక్ష్యంగా రష్యా సేనలు క్షిపణులు, ఫిరంగులతో దాడులు చేస్తున్నాయి. ఒడిస్సా, సుమీప్రాంతాల్లో మిలిటరీ రవాణా విమానాన్ని కూల్చివేయటంతోపాటు సైనిక శిక్షకులు, కిరాయి సైనికుల శిబిరాలపై వైమానిక దాడులుచేశాయి. లక్ష్యాలు సాధించే వరకు సైనికచర్య కొనసాగుతుందని రష్యా పునరుద్ఘాటించింది.
Published : 04 Jun 2022 22:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి