AP News: నిధుల కోసం సర్పంచుల ఆందోళన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన సర్పంచులను పోలీసులు అరెస్టు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలంటూ.. సర్పంచులు ఉదయం నుంచి పంచాయతీరాజ్  కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు, సర్పంచులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 23 Feb 2024 14:40 IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన సర్పంచులను పోలీసులు అరెస్టు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలంటూ.. సర్పంచులు ఉదయం నుంచి పంచాయతీరాజ్  కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు, సర్పంచులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

మరిన్ని