CM Jagan : బెయిల్‌ రద్దు అంశంపై జగన్‌, సీబీఐలకు సుప్రీం నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్‌, సీబీఐ సహా ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.

Published : 24 Nov 2023 13:28 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్‌, సీబీఐ సహా ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.

Tags :

మరిన్ని