సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే.. అవినాష్‌ అమాయకంగా ఎందుకు చూడాలి?: సునీత

వివేకా హత్య జరిగినప్పుడు ఎర్ర గంగిరెడ్డి ఏదో చేస్తుంటే అవినాష్‌ రెడ్డి అమాయకంగా చూస్తూ ఉండిపోయారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్నారని సునీత (Suneetha) అన్నారు. ‘సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే అవినాష్‌ అంత అమాయకంగా ఎందుకు చూడాలి? ఆయన ఏమైనా పాలు తాగే పిల్లాడా?’ అని సునీత ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.

Published : 07 Apr 2024 14:08 IST

వివేకా హత్య జరిగినప్పుడు ఎర్ర గంగిరెడ్డి ఏదో చేస్తుంటే అవినాష్‌ రెడ్డి అమాయకంగా చూస్తూ ఉండిపోయారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్నారని సునీత (Suneetha) అన్నారు. ‘సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే అవినాష్‌ అంత అమాయకంగా ఎందుకు చూడాలి? ఆయన ఏమైనా పాలు తాగే పిల్లాడా?’ అని సునీత ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.

Tags :

మరిన్ని