సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే.. అవినాష్ అమాయకంగా ఎందుకు చూడాలి?: సునీత
వివేకా హత్య జరిగినప్పుడు ఎర్ర గంగిరెడ్డి ఏదో చేస్తుంటే అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ ఉండిపోయారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్నారని సునీత (Suneetha) అన్నారు. ‘సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే అవినాష్ అంత అమాయకంగా ఎందుకు చూడాలి? ఆయన ఏమైనా పాలు తాగే పిల్లాడా?’ అని సునీత ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
Published : 07 Apr 2024 14:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి