TDP: యువగళం సభలో.. పసుపు రంగు స్కూటీతో ఆకట్టుకున్న తెదేపా అభిమాని

యువగళం విజయోత్సవ సభలో తెదేపా (TDP) కార్యకర్త తెచ్చిన ఓ స్కూటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలానికి చెందిన ఆయన.. తన స్కూటీకి పసుపు రంగు వేసి.. దానిపై ఎన్‌టీఆర్‌, చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, బాలకృష్ణల ఫొటోలతో ముస్తాబు చేశారు. స్కూటీ వెనక భాగాన స్పీకర్లు ఏర్పాటు చేసి.. కార్యకర్తలను ఉత్తేజపరిచే పాటలతో సభకు ఆయన చేరుకున్నారు.

Published : 20 Dec 2023 17:24 IST

యువగళం విజయోత్సవ సభలో తెదేపా (TDP) కార్యకర్త తెచ్చిన ఓ స్కూటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలానికి చెందిన ఆయన.. తన స్కూటీకి పసుపు రంగు వేసి.. దానిపై ఎన్‌టీఆర్‌, చంద్రబాబు నాయుడు, లోకేశ్‌, బాలకృష్ణల ఫొటోలతో ముస్తాబు చేశారు. స్కూటీ వెనక భాగాన స్పీకర్లు ఏర్పాటు చేసి.. కార్యకర్తలను ఉత్తేజపరిచే పాటలతో సభకు ఆయన చేరుకున్నారు.

Tags :

మరిన్ని