TDP: యువగళం సభలో.. పసుపు రంగు స్కూటీతో ఆకట్టుకున్న తెదేపా అభిమాని
యువగళం విజయోత్సవ సభలో తెదేపా (TDP) కార్యకర్త తెచ్చిన ఓ స్కూటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలానికి చెందిన ఆయన.. తన స్కూటీకి పసుపు రంగు వేసి.. దానిపై ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, లోకేశ్, బాలకృష్ణల ఫొటోలతో ముస్తాబు చేశారు. స్కూటీ వెనక భాగాన స్పీకర్లు ఏర్పాటు చేసి.. కార్యకర్తలను ఉత్తేజపరిచే పాటలతో సభకు ఆయన చేరుకున్నారు.
Published : 20 Dec 2023 17:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?