YSRCP: వైకాపా ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు
ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలన్న నిబంధనలు ఉన్నా.. కొందరు వాలంటీర్లు వాటిని గాలికి వదిలేస్తున్నారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం పి.నాగిరెడ్డి పల్లిలో సోమవారం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, మాజీ మంత్రి శంకరనారాయణ.. ఇంటింటికీ వైకాపా పేరుతో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొన్నారు.
Published : 13 Feb 2024 12:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్