బ్రేకింగ్
24 Jan 2022 | 17:19 IST
ఏపీలో తగ్గని ఉద్ధృతి.. కొత్తగా 14,502 మందికి కొవిడ్
అమరావతి: ఏపీలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40 వేల శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 14,502 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. మరో ఏడుగురు మృతి చెందడంతో మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,549కి చేరింది. ఒక్కరోజులో 4,800 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 93,305 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఏపీలో 21.95 లక్షలు కేసులు బయటపడగా, 20.87 వేల మంది వైరస్ను జయించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
- ‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- 261..మిగల్లేదు
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
- పద్మావతమ్మా.. పక్షపాతమేంటమ్మా?
- స్నేహం.. ప్రేమగా మారితే తప్పా?
- ‘నువ్వే గెలుస్తున్నావ్ అన్నా!’.. ఈటలతో భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి
- విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
- నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
- ఆట.. స్టైల్లో..ఆల్రౌండర్!