బ్రేకింగ్
03 May 2024 | 23:17 IST
కోల్కతా గెలుపు.. ముంబయికి నాలుగో ఓటమి
ముంబయి: ఐపీఎల్-2024లో ముంబయికి వరుసగా నాలుగో ఓటమి. కోల్కతా 24 పరుగుల తేడాతో ముంబయిపై విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.. 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్ అయింది. సూర్యకుమార్ యాదవ్ (56; 35 బంతుల్లో) అర్ధశతకంతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా తేలిపోయారు. కోల్కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4, వరుణ్ 2, నరైన్ 2, రస్సెల్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది. వెంకటేశ్ అయ్యర్ (70), మనీష్ పాండే (42) రాణించారు. తుషారా 3, బుమ్రా 3, హార్దిక్ 2, పీయూష్ ఒక వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
- హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
- చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
- పెళ్లికి ముందే.. ముద్దూముచ్చట్లేంటి?
- ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
- పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
- వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
- శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
- ‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే